Saturday, May 7, 2011

ఎన్నికల వ్యయాన్ని 60 శాతం పెంచిన కేంద్రం

పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల వ్యయాన్ని కేంద్రం దాదాపు 60 శాతం పెంచింది. పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయాన్ని రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచింది. అలాగే శాసనసభల నియోజక వర్గాల ఎన్నికల వ్యయం రూ.10 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంచింది.
source : http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=13767&Categoryid=6&subcatid=4

No comments:

Post a Comment